భారత్ లో పాఠశాలనుండే వ్యవసాయాన్ని సబ్జెక్టుగా చేస్తారా?
విద్య రంగంలో ఇప్పటికే చాల మార్పులు వచ్చాయి ఇప్పుడు మన ప్రభుత్వం వ్యవసాయాన్ని కూడా మన స్కూలింగ్ లోనే ఒక సబ్జెక్టు గా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. శెనివారం రోజు ఝాన్సీ లోని రాణి లక్ష్మీబాయి సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఓపెన్ చేయడానికి వెళ్లిన దేశ ప్రధాని మోడీ ప్రసంగం ఇస్తూ పిల్లలు విద్యాభాస్యం నుండే వ్యవసాయం గురెంచి తెలుసుకోవాలి అందుకోసం వ్యవసాయాన్ని ఒక సబ్జెక్టు లాగా పిల్లలకి ఆచరణాత్మక రూపంలో చెప్పాలి అని పిల్లలకు వ్యవసాయం […]
Continue Reading